హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు విచారించనుంది. బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరుతూ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు... విచారణను నేటికి వాయిదా వేశారు.
Home »
» నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు
నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు
Written By news on Monday, September 30, 2013 | 9/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment