తండ్రికి నివాళులు అర్పించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రికి నివాళులు అర్పించిన జగన్

తండ్రికి నివాళులు అర్పించిన జగన్

Written By news on Tuesday, October 1, 2013 | 10/01/2013

తండ్రికి నివాళులు అర్పించిన జగన్
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. వైఎస్ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి ఆయన మౌనంగా ప్రార్థనలు జరిపారు.
పదహారు నెలల తరువాత జగన్ ఇడుపులపాయలో అడుగు పెట్టారు. నిర్బంధంలో ఉండగా రెండు వర్ధంతులు, రెండు జయంతులు కూడా ఆయన దూరమయ్యాయి. నిర్బంధంలో ఉన్నంతకాలం తండ్రి జ్ఞాపకాల్లో గడిపిన జగన్‌ కోర్టు అనుమతితో నేడు  ఆయనకు నివాళి అర్పించేందుకు ఇడుపులపాయ వెళ్లారు.

ఇక జగన్ తో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ కు అంజలి ఘటించారు. తల్లి వైఎస్ విజయమ్మ,  సతీమణి భారతితో కలిసి జగన్ ప్రార్థనలు చేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, అభిమానులు, కార్యకర్తలతో వైఎస్ఆర్ ఘాట్ కిక్కిరిసింది. తమ అభిమాన
Share this article :

0 comments: