దాడిపై స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దాడిపై స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

దాడిపై స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

దాడిపై స్పీకర్ కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సభాపతి నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారు. టీ.కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు మీడియా ప్రతినిధులు కూడా తమపై దాడికి పాల్పడినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్.... మీడియా ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో స్పీకర్ .... పోలీసు ఉన్నతాధికారులను తన ఛాంబర్ కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. 
Share this article :

0 comments: