సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలనూ సమైక్య తీర్మానం కోసం మద్దతు కోరాలని ఆయన పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
Home »
» సమైక్య తీర్మానానికి అందరూ పట్టుబట్టాలి: జగన్
సమైక్య తీర్మానానికి అందరూ పట్టుబట్టాలి: జగన్
Written By news on Monday, December 16, 2013 | 12/16/2013
సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలనూ సమైక్య తీర్మానం కోసం మద్దతు కోరాలని ఆయన పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment