సమైక్య తీర్మానానికి అందరూ పట్టుబట్టాలి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్య తీర్మానానికి అందరూ పట్టుబట్టాలి: జగన్

సమైక్య తీర్మానానికి అందరూ పట్టుబట్టాలి: జగన్

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

సమైక్య తీర్మానానికి అందరూ పట్టుబట్టాలి: జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : శాసనసభలో సమైక్య తీర్మానం కోసం అందరూ పట్టుబట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సోమవారం ఉదయం లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. .. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలని పార్టీ నేతలకు జగన్  సూచించారు.
సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలనూ సమైక్య తీర్మానం కోసం మద్దతు కోరాలని ఆయన పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.
Share this article :

0 comments: