అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ దేశమంతా పర్యటించి అన్ని పార్టీల నేతలను కలిశామన్నారు. అసెంబ్లీ కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించిందని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంట్ కు పంపొద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు.
Home »
» అవిశ్వాసానికి మద్దతిస్తున్నాం: మైసూరా
అవిశ్వాసానికి మద్దతిస్తున్నాం: మైసూరా
Written By news on Wednesday, February 5, 2014 | 2/05/2014
అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ దేశమంతా పర్యటించి అన్ని పార్టీల నేతలను కలిశామన్నారు. అసెంబ్లీ కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించిందని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంట్ కు పంపొద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment