హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పలువురు ఈరోజు పలు నియోజకవర్గాలలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమాలలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
లోక్ సభ స్థానాలకు నామినేషన్ లు దాఖలు చేసిన అభ్యర్ధులు:
విజయనగరం లోక్సభ స్థానం - ఆర్ విఎస్ కెకె రంగారావు (బేబీ నాయన)
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్సభ - పి.విశ్వరూప్
విజయవాడ లోక్సభ - కోనేరు రాజేంద్రప్రసాద్
శాసనసభ స్థానాలాలకు నామినేషన్లు వేసినవారు:
లోక్ సభ స్థానాలకు నామినేషన్ లు దాఖలు చేసిన అభ్యర్ధులు:
విజయనగరం లోక్సభ స్థానం - ఆర్ విఎస్ కెకె రంగారావు (బేబీ నాయన)
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్సభ - పి.విశ్వరూప్
విజయవాడ లోక్సభ - కోనేరు రాజేంద్రప్రసాద్
శాసనసభ స్థానాలాలకు నామినేషన్లు వేసినవారు:
విజయనగరం జిల్లా కురుపాం - పుష్పశ్రీవాణి
విశాఖ పశ్చిమ - దాడి రత్నాకర్ నామినేషన్
విశాఖ జిల్లా పాయకరావుపేట చెంగల వెంకట్రావు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్
పశ్చిమగోదారి జిల్లా పోలవరం - తెల్లం బాలరాజు
కృష్ణా జిల్లా గన్నవరం - డాక్టర్ బుట్టా రామచంద్రారావు
విజయవాడ సెంట్రల్ - పూనూరు గౌతంరెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాసులు
చిత్తూరు జిల్లా మదనపల్లి దేశాయి తిప్పారెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని - వై.సాయిప్రసాద్రెడ్డి
విశాఖ పశ్చిమ - దాడి రత్నాకర్ నామినేషన్
విశాఖ జిల్లా పాయకరావుపేట చెంగల వెంకట్రావు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్
పశ్చిమగోదారి జిల్లా పోలవరం - తెల్లం బాలరాజు
కృష్ణా జిల్లా గన్నవరం - డాక్టర్ బుట్టా రామచంద్రారావు
విజయవాడ సెంట్రల్ - పూనూరు గౌతంరెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాసులు
చిత్తూరు జిల్లా మదనపల్లి దేశాయి తిప్పారెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని - వై.సాయిప్రసాద్రెడ్డి
0 comments:
Post a Comment