40 రోజులు పాటు జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 17 రోజులకు కుదించటం సరికాదన్నారు. రైతులు చాలా బాధల్లో ఉన్నారన్నారు. బీఏసీ సమావేశంలో కూడా రైతు సమస్యలపై చర్చించాలని సూచించామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమయం అడగటం కూడా తప్పు చేసినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడాతూ బీఏసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై తాము చర్చకు సిద్ధమన్నారు.
Home »
» మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా?:వైఎస్ జగన్
మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా?:వైఎస్ జగన్
Written By news on Monday, March 9, 2015 | 3/09/2015
40 రోజులు పాటు జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 17 రోజులకు కుదించటం సరికాదన్నారు. రైతులు చాలా బాధల్లో ఉన్నారన్నారు. బీఏసీ సమావేశంలో కూడా రైతు సమస్యలపై చర్చించాలని సూచించామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమయం అడగటం కూడా తప్పు చేసినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడాతూ బీఏసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై తాము చర్చకు సిద్ధమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment