అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించారు. రైతు పక్షాన నిలబడి పామాయిల్ రైతుల డిమాండ్లపై సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పామాయిల్ గెలల ధరల పెంపుపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో మాట్లాడుతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Home »
» పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించిన పొంగులేటి
పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించిన పొంగులేటి
Written By news on Saturday, September 26, 2015 | 9/26/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment