గన్నవరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిరసనగా విజయవాడలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ధర్నాలో విజయమ్మ పాల్గొంటారు.
Home »
» గన్నవరంలో విజయమ్మకు ఘనస్వాగతం
గన్నవరంలో విజయమ్మకు ఘనస్వాగతం
Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment