తిరుపతి: విద్యుత్ కోతలకు నిరసనగా తిరుపతిలో ఎస్పీడీసిఎల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు నేతలు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కరెంట్ కష్టాలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు.
Home »
» తిరుపతి ధర్నాలో పాల్గొన్న భూమన
తిరుపతి ధర్నాలో పాల్గొన్న భూమన
Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment