బద్వేల్/రైల్వేకోడూరు: విద్యుత్ కోతలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ సబ్స్టేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రైల్వేకోడూరు సబ్స్టేషన్ ఎదుట రైతులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. ఎర్రగుంట్ల సబ్స్టేషన్ వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Home »
» వైఎస్ఆర్ జిల్లాలో 'విద్యుత్' ఆందోళనలు
వైఎస్ఆర్ జిల్లాలో 'విద్యుత్' ఆందోళనలు
Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment