కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల 28 వ రోజు 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ముగిసింది. కర్నూలు జిల్లారంగాపురం శివార్లలో షర్మిల బస చేయనున్నారు. బుధవారం రోజున షర్మిల 13 కిమీ పాదయాత్ర చేశారు.
Home »
» ముగిసిన 28వ రోజు పాదయాత్ర
ముగిసిన 28వ రోజు పాదయాత్ర
Written By news on Wednesday, November 14, 2012 | 11/14/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment