వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 21న కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు సీబీఐని ఆదేశించింది. సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Home »
» 'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'
'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'
Written By news on Friday, November 16, 2012 | 11/16/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment