అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం అహోబిలం గ్రామానికి చేరుకుని సీతారాముల విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాదు బయలుదేరి వెళతారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు.
Home »
» పులివెందులలో వైఎస్ జగన్
పులివెందులలో వైఎస్ జగన్
Written By news on Saturday, December 13, 2014 | 12/13/2014
అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం అహోబిలం గ్రామానికి చేరుకుని సీతారాముల విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాదు బయలుదేరి వెళతారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment