జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుపడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారని మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు.కేంద్ర మంత్రి చిదంబరంతో చంద్రబాబుకు ఉన్న సంబంధం చిదంబర రహస్యమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు డిల్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మూసిలో ఒక కాలు, కృష్ణా నదిలో మరో కాలు పెట్టి చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు.
Home »
» జగన్ బెయిల్ అడ్డుకోవడానికే డిల్లీకి బాబు
జగన్ బెయిల్ అడ్డుకోవడానికే డిల్లీకి బాబు
Written By news on Thursday, September 12, 2013 | 9/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment