కుప్పం వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తొలుత ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కా ర్యకర్తలు సమావేశమయ్యారు. జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు. తొలిరోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబానికి ఓదార్పునిస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబానికి ఓదార్పునిస్తారు. అనంతరం పలమనేరుకు వెళతారు.
Home »
» ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం
ఈనెల 30న కుప్పంలో సమైక్యశంఖారావం
Written By news on Thursday, November 28, 2013 | 11/28/2013
కుప్పం వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేపట్టేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తొలుత ఆయన బెంగళూరు నుంచి కుప్పం చేరుకుంటారు. దీనికి సంబంధించి బుధవారం పార్టీ కా ర్యకర్తలు సమావేశమయ్యారు. జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరు సమీక్షించారు. తొలిరోజున కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యంలో వెంకటేష్ కుటుంబానికి ఓదార్పునిస్తారు. తర్వాత ఎనగాంపల్లె, తంబిగానిపల్లెలో దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కుప్పంలో సమైక్య శంఖారావం సభలో ప్రసంగిస్తారు. తరువాత కంచిబదార్లపల్లెలో లక్ష్మి కుటుంబానికి ఓదార్పునిస్తారు. అనంతరం పలమనేరుకు వెళతారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment