వైఎస్ఆర్ ఉన్నప్పుడు నష్టపరిహారం రూపంలో ఒక దారి చూపించేవారని ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు వాపోయారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని ఆవేదయ వ్యక్తం చేశారు. తుపాన్ దెబ్బకు వేల ఎకరాల్లో అరటి తోటలు, లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హెలెన్ తుపాన్ దెబ్బకు విరిగిపడిన అరటి చెట్లను..గెలలను వారు జగన్ కు చూపించారు
Home »
» పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ
పంట నష్టపోయిన రైతులకు జగన్ పరామర్శ
Written By news on Tuesday, November 26, 2013 | 11/26/2013
వైఎస్ఆర్ ఉన్నప్పుడు నష్టపరిహారం రూపంలో ఒక దారి చూపించేవారని ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు వాపోయారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని ఆవేదయ వ్యక్తం చేశారు. తుపాన్ దెబ్బకు వేల ఎకరాల్లో అరటి తోటలు, లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హెలెన్ తుపాన్ దెబ్బకు విరిగిపడిన అరటి చెట్లను..గెలలను వారు జగన్ కు చూపించారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment