ముంబై: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఈ రోజు ఇక్కడ ఎన్ సిపి అధినేత శరద్ పవార్ ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం మద్దతు కూడగట్టేందుకు జగన్ దేశమంతటా పర్యటిస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే శరద్ పవార్ తో సమావేశం అయ్యారు.
పైలీన్ , హెలెన్ తుపానుల వల్ల రైతులు, పేదలు భారీగా నష్టపోయినట్లు కేంద్ర మంత్రి పవార్ కు జగన్ వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత స్పందిస్తానని పవార్ చెప్పారు. బాధితులకు తప్పక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
పైలీన్ , హెలెన్ తుపానుల వల్ల రైతులు, పేదలు భారీగా నష్టపోయినట్లు కేంద్ర మంత్రి పవార్ కు జగన్ వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత స్పందిస్తానని పవార్ చెప్పారు. బాధితులకు తప్పక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
0 comments:
Post a Comment