శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్

శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013

శరద్ పవార్ ను కలిసిన వైఎస్ జగన్
ముంబై: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఈ రోజు ఇక్కడ ఎన్ సిపి అధినేత శరద్ పవార్ ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం మద్దతు కూడగట్టేందుకు జగన్ దేశమంతటా పర్యటిస్తున్న విషయం తెలిసింది. అందులో భాగంగానే  శరద్ పవార్ తో సమావేశం అయ్యారు.

పైలీన్ , హెలెన్ తుపానుల వల్ల రైతులు, పేదలు భారీగా నష్టపోయినట్లు కేంద్ర మంత్రి పవార్ కు జగన్ వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత స్పందిస్తానని పవార్ చెప్పారు. బాధితులకు తప్పక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: