అందులో భాగంగానే రాష్ట్ర సమైక్యత కోసం వివిధ జాతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు వారితో చర్చలు జరపనున్నారు. ముందుగా శనివారం నాడు వామపక్షాల నాయకులను కలవనున్న జగన్.. ఆదివారం బీజేపీ, ఇతర పార్టీల నాయకులను కూడా కలుస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వారికి వివరిస్తారు. జగన్ తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు కూడా ఢిల్లీలో పలువురు నేతలను కలుస్తారు.
Home »
» ఢిల్లీలో నేడు వైఎస్ జగన్ పర్యటన
ఢిల్లీలో నేడు వైఎస్ జగన్ పర్యటన
Written By news on Saturday, November 16, 2013 | 11/16/2013
అందులో భాగంగానే రాష్ట్ర సమైక్యత కోసం వివిధ జాతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు వారితో చర్చలు జరపనున్నారు. ముందుగా శనివారం నాడు వామపక్షాల నాయకులను కలవనున్న జగన్.. ఆదివారం బీజేపీ, ఇతర పార్టీల నాయకులను కూడా కలుస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వారికి వివరిస్తారు. జగన్ తో పాటు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు కూడా ఢిల్లీలో పలువురు నేతలను కలుస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment