సమైక్యమే తమ ఎజెండా అని వైఎస్ జగన్ తెలిపారు. రేపు (శనివారం) కమ్యూనిస్టు పార్టీ నాయకులను కలవనున్నట్టు ఆయన వెల్లడించారు. ఎల్లుండి బీజేపీ అగ్ర నాయకత్వంతో సమావేశమవుతానని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరతానని తెలిపారు. కాగా, కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి వెల్లడించారు.
Home »
» ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
Written By news on Friday, November 15, 2013 | 11/15/2013
సమైక్యమే తమ ఎజెండా అని వైఎస్ జగన్ తెలిపారు. రేపు (శనివారం) కమ్యూనిస్టు పార్టీ నాయకులను కలవనున్నట్టు ఆయన వెల్లడించారు. ఎల్లుండి బీజేపీ అగ్ర నాయకత్వంతో సమావేశమవుతానని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరతానని తెలిపారు. కాగా, కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment