కువైట్: కువైట్ మలియా ప్రాంతములో కడప కు చేందిన వివిధ డివిజన్ ల ముస్లీం సోదరులు వైకాపా కువైట్ కమిటి సభ్యులు షేక్ అన్సార్ బాష, షేక్ ఇక్బాల్ గారి అద్వర్యములో సురేష్ బాబు గారి ఎంపికపై హార్శం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో కువైట్ జాయింట్ కోఆర్డినేటర్ యం. బాలిరెడ్డి, సభ్యులు యం.వి. నరసా రెడ్డి, నాయని మహేష్ రెడ్డి, షేక్ ఇనాయత్, సురేష్ బాబు, మరియు కడప పట్టణ ముస్లీం సోదరులు సయ్యద్ ఫయాజ్, షేక్ సత్తార్, సలీం, మైనుద్దిన్, పఠాన్ శంషిర్, మహాబూబ్ బాష, సజ్జద్, చంద్ బాష, పాల్గొన్నారు, జాకీర్, జాఫర్, ఆలీ, పాల్గొన్నారు,
ఈ సందర్భముగా అన్సర్, ఇక్బాల్, మాట్లాడుతూ కడప కార్పోరేషన్ లో వైకాపా జండా ఎగర వేసి కడప పట్టణ అభివృద్ధి కొరకు సురేష్ బాబు గారిని మేయర్ చేసుకొనే దిశగా ప్రతి డివిజన్ కుల మతాలకు అతీతంగా వైకాపా అభ్యర్ధులను గెలిపించుకోవలని కడప పట్టణ వాసులను అభ్యర్ధించారు, కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ గారి ఆదేశాల ప్రకారము ఇతర కమిటి సభ్యులతో కలిసి కువైట్ లో ఉన్నా కడప వాసులతో వారి కుటుంబ సభ్యులకు టెలిఫోన్ చేపించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు ఓటు వేయమని అభ్యర్దిస్తూ ఇక్కడ నుండి అభ్యర్ధుల విజయం కోరకు తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు.
0 comments:
Post a Comment