ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించగల సత్తా ఉన్న నాయకునికి మద్దతునివ్వాలని అసోసియేషన్ల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్టు ఫ్యాన్స్ సభ్యులు తెలిపారు. ప్రజాసేవ చేయగల సత్తా ఉన్న నాయకునిగా తోట గోపిని గుర్తించి ఆ మేరకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ర్యాలీలో మెగా బ్రదర్స్, మెగా ఫ్రెండ్స్, నిమ్మకాయల యూత్, సవితృపేట యూత్, జగన్నాథపురం యూత్, తాడేపల్లిగూడెం తాలూకా, పట్టణ పవన్ కల్యాణ్ ఫాన్స్, జనసేన సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.
Home »
» ‘పశ్చిమ’లో వైసీపీకి జనసేన నాయకుల మద్దతు
‘పశ్చిమ’లో వైసీపీకి జనసేన నాయకుల మద్దతు
Written By news on Monday, May 5, 2014 | 5/05/2014
ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించగల సత్తా ఉన్న నాయకునికి మద్దతునివ్వాలని అసోసియేషన్ల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్టు ఫ్యాన్స్ సభ్యులు తెలిపారు. ప్రజాసేవ చేయగల సత్తా ఉన్న నాయకునిగా తోట గోపిని గుర్తించి ఆ మేరకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ర్యాలీలో మెగా బ్రదర్స్, మెగా ఫ్రెండ్స్, నిమ్మకాయల యూత్, సవితృపేట యూత్, జగన్నాథపురం యూత్, తాడేపల్లిగూడెం తాలూకా, పట్టణ పవన్ కల్యాణ్ ఫాన్స్, జనసేన సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment