పొదలకూరు, సంగం, దుత్తలూరు మండలాల్లో రోడ్షోలు నిర్వహించారు. నిర్ణీత సమయం కంటే జగన్మోహన్రెడ్డి పర్యటన నాలుగైదు గంటలు ఆలస్యంగా సాగినా ఆయన కోసం జనం ఎదురుచూసి సాదరస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో రెండో విడతగా జగన్మోహన్రెడ్డి ఆదివారం కావలికి వస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్రెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డితో పాటు పార్టీ నేతలు, శ్రేణులు రంగంలోకి దిగాయి.
Home »
» కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’
కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’
Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014
పొదలకూరు, సంగం, దుత్తలూరు మండలాల్లో రోడ్షోలు నిర్వహించారు. నిర్ణీత సమయం కంటే జగన్మోహన్రెడ్డి పర్యటన నాలుగైదు గంటలు ఆలస్యంగా సాగినా ఆయన కోసం జనం ఎదురుచూసి సాదరస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో రెండో విడతగా జగన్మోహన్రెడ్డి ఆదివారం కావలికి వస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్రెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డితో పాటు పార్టీ నేతలు, శ్రేణులు రంగంలోకి దిగాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment