సబ్బం హరి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని కొత్తపల్లి గీతా అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంత తప్పదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Home »
» 'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు
'ఆయన' నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారు
Written By news on Tuesday, May 6, 2014 | 5/06/2014
సబ్బం హరి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన నైజాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారని కొత్తపల్లి గీతా అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంత తప్పదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment