- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 4.30 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరారు.
- తీసుకొచ్చేసరికి ఆయన డీహైడ్రేషన్ లో ఉన్నారు,
- బీపీ130/90, పల్స్ 56 ఉన్నాయి.
- షుగర్ 65 ఉంది. కీటోన్స్ 4+ వచ్చింది.
- రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, గుండెకు సంబంధించిన పరీక్షలు చేశాం.
- కిడ్నీకి సంబంధించి బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటిన్ నార్మల్ గా ఉన్నాయి.
- సీరమ్ యూరిక్ యాసిడ్ మాత్రం ఎక్కువగా ఉంది.
- గుండె పరిస్థితి గురించి తెలుసుకోడానికి ఈసీజీ కూడా చేశారు.
- ఈ పరీక్షల ఆధారంగా ఆయనకు ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నాం.
- ఆయన పరిస్థితి స్టేబుల్ గా ఉంది.
- కనీసం 24 గంటలు మా అబ్జర్వేషన్ లో ఉంచాలన్నది మా డాక్టర్లందరి నిర్ణయం.
- ఆయనకు విశ్రాంతి చాలా అవసరం.
- ఐవీ ఫ్లూయిడ్స్ తో పాటు జ్యూసులు ఇవ్వాలని చెప్పాం.
- యూరిక్ యాసిడ్, కీటోన్ బాడీస్ తప్ప మిగిలినవన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని చెప్పొచ్చు.
Home »
» కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి
కనీసం 24 గంటలు పరిశీలనలో ఉండాలి
Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment