కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ విజమమ్మ మనోవేదన చెందారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరుకు బయల్దేరారు.
Home »
» గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ
గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ
Written By news on Monday, October 12, 2015 | 10/12/2015
కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ విజమమ్మ మనోవేదన చెందారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరుకు బయల్దేరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment