జన సంద్రమైన లోటస్ పాండ్ -ఫోటోలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన సంద్రమైన లోటస్ పాండ్ -ఫోటోలు

జన సంద్రమైన లోటస్ పాండ్ -ఫోటోలు

Written By news on Wednesday, September 25, 2013 | 9/25/2013

సాక్షి









    రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

   సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా   వారు జగన్ కు విజ్ఞప్తి చేశారు.
   మరోవైపు తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాంతో       జగన్ నివాసం అభిమాన సంద్రంతో పోటెత్తింది.


Share this article :

0 comments: