వరంగల్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి బెయిల్ పొంది బయటకు రావడం ఆనందంగా ఉందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజనాల శ్రీహరి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.
మరోవైపు.. వైఎస్ జగన్ బయటకు రావడంతో సమైక్యవాదానికి మరింత డిమాండ్ పెరుగుతుందని వరంగల్ జిల్లాకే చెందిన టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడంతోనే రాష్ట్రం ఈ దుస్థితిలో ఉందని కడియం మండిపడ్డారు.
sakshi
మరోవైపు.. వైఎస్ జగన్ బయటకు రావడంతో సమైక్యవాదానికి మరింత డిమాండ్ పెరుగుతుందని వరంగల్ జిల్లాకే చెందిన టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడంతోనే రాష్ట్రం ఈ దుస్థితిలో ఉందని కడియం మండిపడ్డారు.
sakshi
0 comments:
Post a Comment