తిరుపతి: తాగునీటి సమస్యను పరిష్కరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన ప్రాంతవాసులపై కాంగ్రెస్ కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 6న తిరుపతిలో మహాధర్నా నిర్వహించనున్నట్టు భూమన తెలిపారు.
Home »
» 6న తిరుపతిలో మహాధర్నా: భూమన
6న తిరుపతిలో మహాధర్నా: భూమన
Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment