ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: మేకపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: మేకపాటి

ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: మేకపాటి

Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పధకాన్ని ఆపే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తక్షణం పునరాలోచించుకోవాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదన్న గొప్ప ఆశయంతో మహనేత వైఎస్‌ ప్రవేశపెట్టిన పధకాన్ని ఆపేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

సుప్రీం కోర్టు తీర్పును కుంటిసాకుగా చూపి ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రోజా పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటుకు, విద్యార్థుల తరపున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని ఆమె హమీ ఇచ్చారు.
Share this article :

0 comments: