సమైక్య రాష్ట్రం అవశ్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు.. కేంద్రానికి కూడా తెలియచేద్దామని జగన్ అన్నారు. ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై రాష్ట్ర విభజనను ఖండించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సమైక్య సందేశాన్ని దేశానికి వినిపించేందుకే కుప్పం నుంచి సమైక్య శంఖారావానికి పూనుకున్నట్లు జగన్ తెలిపారు. జిల్లాలోని కుప్పం ఇప్పటికే వెనుకబడి పోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర జిల్లాలకు సముద్రం నీరు తప్ప, మంచి నీరు ఎలా వస్తుందని కేంద్రాన్ని నిలదీశారు.
Home »
» ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ
ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ
Written By news on Sunday, December 1, 2013 | 12/01/2013
సమైక్య రాష్ట్రం అవశ్యం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు.. కేంద్రానికి కూడా తెలియచేద్దామని జగన్ అన్నారు. ఇది ఢిల్లీ అహంకారినికి, తెలుగు వాడి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అని జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై రాష్ట్ర విభజనను ఖండించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సమైక్య సందేశాన్ని దేశానికి వినిపించేందుకే కుప్పం నుంచి సమైక్య శంఖారావానికి పూనుకున్నట్లు జగన్ తెలిపారు. జిల్లాలోని కుప్పం ఇప్పటికే వెనుకబడి పోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర జిల్లాలకు సముద్రం నీరు తప్ప, మంచి నీరు ఎలా వస్తుందని కేంద్రాన్ని నిలదీశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment