Home »
» 'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్ కే ఉంది
'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్ కే ఉంది
పులిచింతల : పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించే హక్కు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు . బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుకు నిరసనగా గుంటూరు జిల్లా పులిచింతల దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బుధవారం దీక్ష చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్సార్ హాయంలోనే పులిచింతల ప్రాజెక్టుకు పునాది పడిందన్నారు. చంద్రబాబుకు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు
0 comments:
Post a Comment