హైదరాబాద్ : తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.
భారత జాతి పిత మహాత్మ గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పడమే కాక, వాటిని పక్కాగా పాటించిన నెల్సన్ మండేలా అంతటి మహోన్నత వ్యక్తికి నివాళులర్పించడానికి అక్షరాలు రావట్లేదని, కేవలం అశ్రువులే వస్తున్నాయని జగన్ తెలిపారు.
0 comments:
Post a Comment