జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని పెదపరిమి నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
13-12-2011 మంగళవారం
తుళ్ళూరు మండలం
* పెదపరిమి నుంచి యాత్ర ప్రారంభం, రెండు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
* శాఖమూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* ఐనవోలులో పర్యటన
* మల్కాపురంలో విగ్రహావిష్కరణ
* మందడంలో పర్యటన
* వెంకటపాలెంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* వెలగపూడిలో విగ్రహావిష్కరణ
* రాయపూడిలో విగ్రహావిష్కరణ
వివరాలు..
13-12-2011 మంగళవారం
తుళ్ళూరు మండలం
* పెదపరిమి నుంచి యాత్ర ప్రారంభం, రెండు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
* శాఖమూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* ఐనవోలులో పర్యటన
* మల్కాపురంలో విగ్రహావిష్కరణ
* మందడంలో పర్యటన
* వెంకటపాలెంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* వెలగపూడిలో విగ్రహావిష్కరణ
* రాయపూడిలో విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment