జగన్ వర్గం ఎమ్మెల్సీలపై వేటుకు యోచన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ వర్గం ఎమ్మెల్సీలపై వేటుకు యోచన

జగన్ వర్గం ఎమ్మెల్సీలపై వేటుకు యోచన

Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వర్గానికి చెందిన శాసన మండలి సభ్యుల(ఎమ్మెల్సీలు)పై వేటు వేయాలన్న యోచనలో పిసిసి ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారిపై శాసన మండలి చైర్మన్ కు పిసిసి ఫిర్యాదు చేయనుంది. జగన్ వెంట ఉన్న అయిదుగురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసే విషయమై వారు తీవ్రంగా చర్చిస్తున్నారు.
Share this article :

0 comments: