భూముల ఆక్రమణపై న్యాయస్థానం ఆదేశాల మేరకు మంత్రి శంకర్రావును అరెస్ట్ చేయాలంటూ బషీర్బాగ్లోని బాబుజగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆదం విజయ్ కుమార్ తో పాటు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి శంకర్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లాల రామ్మెహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామ్మోహన్ ను విడుదల చేయాలంటూ పీఎస్ ఎదుట పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి శంకర్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లాల రామ్మెహన్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామ్మోహన్ ను విడుదల చేయాలంటూ పీఎస్ ఎదుట పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
0 comments:
Post a Comment