ఒకవైపు రాష్ట్రం దివాళా తీస్తోందని బాబు చెబుతారని, కానీ 2013 నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేలా జీవో 22 తెచ్చాడని ఆయన చెప్పారు. గవర్నర్ గారు పక్కన పెడితే.. తానెలా చేస్తానంటూ ఏ సీఎం అయినా తప్పించుకుంటారని కానీ గవర్నర్ పక్కన పెట్టిన విషయాన్ని వదిలేసి.. ఏకంగా 2013 నుంచి వర్తించేలా జీవో తెచ్చారని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో 40 శాతం వరకు సిమెంటు, స్టీలు, ఇంధన ఖర్చులు ఉంటాయని, మిగిలినవన్నీ లేబర్ ఖర్చులు, ఇతరత్రా ఉంటాయని ఆయన అన్నారు. ఈపీసీ కాంట్రాక్టులో కేవలం స్టీలు, సిమెంటు, ఇంధన ధరలు 5 శాతం కన్నా ఎక్కువ పెరిగితేనే అదనపు నిధులు కోరాలని, కానీ చంద్రబాబు 2013 ఏప్రిల్ 1 నుంచి మొత్తం చేసిన పనులన్నింటిలో అధిక ధరలు ఎస్కలేషన్ చేసుకునేలా చంద్రబాబు వెసులుబాటు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు.
Home »
» జీవో నెంబర్ 22.. అత్యంత దారుణం
జీవో నెంబర్ 22.. అత్యంత దారుణం
Written By news on Friday, March 20, 2015 | 3/20/2015
ఒకవైపు రాష్ట్రం దివాళా తీస్తోందని బాబు చెబుతారని, కానీ 2013 నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చేలా జీవో 22 తెచ్చాడని ఆయన చెప్పారు. గవర్నర్ గారు పక్కన పెడితే.. తానెలా చేస్తానంటూ ఏ సీఎం అయినా తప్పించుకుంటారని కానీ గవర్నర్ పక్కన పెట్టిన విషయాన్ని వదిలేసి.. ఏకంగా 2013 నుంచి వర్తించేలా జీవో తెచ్చారని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో 40 శాతం వరకు సిమెంటు, స్టీలు, ఇంధన ఖర్చులు ఉంటాయని, మిగిలినవన్నీ లేబర్ ఖర్చులు, ఇతరత్రా ఉంటాయని ఆయన అన్నారు. ఈపీసీ కాంట్రాక్టులో కేవలం స్టీలు, సిమెంటు, ఇంధన ధరలు 5 శాతం కన్నా ఎక్కువ పెరిగితేనే అదనపు నిధులు కోరాలని, కానీ చంద్రబాబు 2013 ఏప్రిల్ 1 నుంచి మొత్తం చేసిన పనులన్నింటిలో అధిక ధరలు ఎస్కలేషన్ చేసుకునేలా చంద్రబాబు వెసులుబాటు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment