హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో అంగన్ వాడీ సమస్యలు, జీతభత్యాలపై మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఈ అంశంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరగనుంది.
సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్ వాడీ కార్యకర్తలు మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీస్తోంది. వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ దగ్గర దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్ వాడీ కార్యకర్తలు మంగళవారం తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీస్తోంది. వేలాది మంది కార్యకర్తలు ఏపీ అసెంబ్లీ దగ్గర దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
0 comments:
Post a Comment