ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ లపై నిన్న అసెంబ్లీ దద్దరిల్లిన విషయం తెలిసిందే. దాంతో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
Home »
» నిత్యావసర ధరల పెంపుపై వాయిదా తీర్మానం
నిత్యావసర ధరల పెంపుపై వాయిదా తీర్మానం
Written By news on Wednesday, March 18, 2015 | 3/18/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment