నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైఎస్ విజయమ్మ ప్రచారంలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. విజయమ్మ ప్రచారానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారుల తీరుపై స్తానిక ప్రజలు మండిపడ్డారు.
Home »
» విజయమ్మ ప్రచారానికి విద్యుత్ నిలిపివేత
విజయమ్మ ప్రచారానికి విద్యుత్ నిలిపివేత
Written By news on Friday, June 1, 2012 | 6/01/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment