వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నివాసం లోటస్ పాండ్ వద్ద ఈ ఉదయం అభిమానులు, కార్యకర్తల కోలాహలం ఎక్కువైంది. పార్టీ ప్రముఖులు పలువురు జగన్ ని కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు జగన్ సిబిఐ కార్యాలయానికి వెళతారు.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
0 comments:
Post a Comment