పరాకాలలో టిఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాజకీయ జెఎసి నిర్ణయించింది. ఈ నిర్ణయం కేవలం పరకాలకే పరిమితం అని జెఎసి చైర్మన్ కోదండరాం చెప్పారు. సమైక్యవాద శక్తులను అడ్డుకోవడానికి పరకాల ఎన్నిక ఒక వేదిక కావాలని భావించామన్నారు. రెండు తెలంగాణ పార్టీల మధ్య చీలిక రాకూడదని కోరుకున్నట్లు చెప్పారు. అయినా రెండు పార్టీలు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అందుకే ఆ నియోజకవర్గంలో సర్వే చేసినట్లు మల్లేపల్లి లక్ష్మయ్య, కోదండరాం చెప్పారు. ఓయూ ప్రొఫెసర్ల నేతృత్వంలో 600 మంది అభిప్రాయాలు సేకరించినట్లు వివరించారు.
Home »
» పరకాలలో టిఆర్ఎస్ కు మద్దతు - జెఎసి
పరకాలలో టిఆర్ఎస్ కు మద్దతు - జెఎసి
Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment