దిల్ కుశ అతిథిగృహం ముందు శాంతి యుతంగా ధర్నా చేస్తున్న జగన్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వైవి సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్లను మాత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్ది గంటల వరకు వీరు ఎక్కడున్న సమాచారం పోలీసులు బయటికి చెప్పలేదు. కార్యకర్తలు వీరిని వెతుక్కుంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లినా అక్కడ సమాధానం చెప్పలేదు.
చివరికి బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఉన్నరని తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం లోనికి రానివ్వలేదు. వైవి సుబ్బారెడ్డి అరెస్టుకు సంబంధించి వివరాలడిగిన న్యాయవాది సుధాకర్ రెడ్డిని పోలీసులు స్టేషన్ బయటికి గెంటేశారు.
చివరికి బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఉన్నరని తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం లోనికి రానివ్వలేదు. వైవి సుబ్బారెడ్డి అరెస్టుకు సంబంధించి వివరాలడిగిన న్యాయవాది సుధాకర్ రెడ్డిని పోలీసులు స్టేషన్ బయటికి గెంటేశారు.
0 comments:
Post a Comment