రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి రిమాండ్ విధించారని తెలిసి తట్టుకోలేక ఒక అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కె.గంగవరం మండలం తమ్మాయిపాలెంలో అర్జున రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Home »
» జగన్ అభిమాని ఆత్మహత్య
జగన్ అభిమాని ఆత్మహత్య
Written By news on Monday, May 28, 2012 | 5/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment