చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యంలోని ఎస్వీ షుగర్స్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులురాలు ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
Home »
» చెరకు రైతుల కోసం వైఎస్ఆర్ సీపీ ధర్నా
చెరకు రైతుల కోసం వైఎస్ఆర్ సీపీ ధర్నా
Written By news on Monday, December 1, 2014 | 12/01/2014
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యంలోని ఎస్వీ షుగర్స్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులురాలు ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment