వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల రాస్తారోకో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల రాస్తారోకో

వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల రాస్తారోకో

Written By news on Tuesday, December 20, 2011 | 12/20/2011

మద్యం మాఫియాపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం నిప్పులు చెరిగింది. విశాఖలోని జగదాంబ సెంటర్‌లో మంగళవారం పార్టీ మహిళలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి మద్యం అధిక ధరలు, మాఫియాపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్లకు కారకుడైన మంత్రి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని వారు డిమాండ్ చేశారు.


హైదరాబాద్: నాంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. మద్యం సిండికెట్ల కుంభకోణానికి నిరసన తెలుపుతూ వారు ఈ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Share this article :

0 comments: