ప్రజారాజ్యం పార్టీ తొలి మహిళా అభ్యర్థి మునెమ్మ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. పిఆర్ పి పెట్టిన కొత్తలో ఆ పార్టీ తరపున శాసనసభకు పోటీ చేస్తున్నట్లు మునెమ్మ పేరునే మొదటిసారిగా ప్రకటించారు. దాంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తనని జగన్ వైపు నడిపించాయని మునెమ్మ చెప్పారు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తనని జగన్ వైపు నడిపించాయని మునెమ్మ చెప్పారు.
0 comments:
Post a Comment