ప్రజారాజ్యం పార్టీ తొలి మహిళా అభ్యర్థి మునెమ్మ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజారాజ్యం పార్టీ తొలి మహిళా అభ్యర్థి మునెమ్మ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో

ప్రజారాజ్యం పార్టీ తొలి మహిళా అభ్యర్థి మునెమ్మ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో

Written By ysrcongress on Wednesday, December 21, 2011 | 12/21/2011

ప్రజారాజ్యం పార్టీ తొలి మహిళా అభ్యర్థి మునెమ్మ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. పిఆర్ పి పెట్టిన కొత్తలో ఆ పార్టీ తరపున శాసనసభకు పోటీ చేస్తున్నట్లు మునెమ్మ పేరునే మొదటిసారిగా ప్రకటించారు. దాంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. 

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తనని జగన్ వైపు నడిపించాయని మునెమ్మ చెప్పారు.
Share this article :

0 comments: