పాలమూరులో 48 గంటల రైతు దీక్ష! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలమూరులో 48 గంటల రైతు దీక్ష!

పాలమూరులో 48 గంటల రైతు దీక్ష!

Written By news on Wednesday, December 26, 2012 | 12/26/2012

మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, రైతు విభాగం కన్వీనర్‌ విష్ణువర్ధన్‌రెడ్డిల 48 గంటల రైతు దీక్ష చేపట్టారు. రైతు దీక్షకు ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో పత్తిరైతులు, పాడిరైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు అని అన్నారు. అయినా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరవుతో రైతులు వలస పోతున్నా రని.. ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ఎడ్మ కిష్టారెడ్డి మండిపడ్డారు.

sakshi
Share this article :

0 comments: