మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, రైతు విభాగం కన్వీనర్ విష్ణువర్ధన్రెడ్డిల 48 గంటల రైతు దీక్ష చేపట్టారు. రైతు దీక్షకు ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో పత్తిరైతులు, పాడిరైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు అని అన్నారు. అయినా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కరవుతో రైతులు వలస పోతున్నా రని.. ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ఎడ్మ కిష్టారెడ్డి మండిపడ్డారు.
sakshi
sakshi
0 comments:
Post a Comment