తెలంగాణ ఎంపీలవన్నీ డ్రామాలేనని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వారికి చిత్తశుద్ధి లేదని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. తమకు ఆఫర్లు ఉన్నాయని ఎంపీలు చెప్పటం సిగ్గుచేటు అని గోనె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీలకు వచ్చిన ఆఫర్లు పదవుల కోసమా, ప్రత్యేక రాష్ట్రం కోసమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Home »
» తెలంగాణ ఎంపీలవన్నీ డ్రామాలే: గోనె
తెలంగాణ ఎంపీలవన్నీ డ్రామాలే: గోనె
Written By news on Wednesday, December 26, 2012 | 12/26/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment