రాజకీయ లబ్ది కోసమే జగన్ ను అక్రమంగా నిర్బంధించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి అన్నారు. సీబీఐ రాజ్యాంగస్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన బుధవారమిక్కడ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే జోక్యం చేసుకోవాలని గుర్నాధరెడ్డి డిమాండ్ చేశారు.
జగన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కార్మిక సంఘం కన్వీనర్ కుర్రపాడు హుస్సేన్పీరా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, శేఖర్ నారాయణ తదితరులు హాజరయ్యారు.
జగన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కార్మిక సంఘం కన్వీనర్ కుర్రపాడు హుస్సేన్పీరా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, శేఖర్ నారాయణ తదితరులు హాజరయ్యారు.
0 comments:
Post a Comment